ETV Bharat / state

'నగరంలోని పాఠశాలలను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం'

నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలోనే రోల్ మోడల్​గా తీర్చిదిద్దుతామన్నారు.

author img

By

Published : Aug 3, 2019, 11:14 PM IST

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరులోని పాఠశాలలను రాష్ట్రంలోనే రోల్ మోడల్​గా తీర్చిదిద్దుతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నగరంలోని కే.ఏ.సి. జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆయన జిల్లాలో గల పాఠశాలలు, కళాశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి విద్యా వాలంటీర్ల వేతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మంత్రి పరిశీలించారు. దాతల సహకారంతో దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారని, వచ్చే ఫిబ్రవరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని వెల్లడించారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరులోని పాఠశాలలను రాష్ట్రంలోనే రోల్ మోడల్​గా తీర్చిదిద్దుతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నగరంలోని కే.ఏ.సి. జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆయన జిల్లాలో గల పాఠశాలలు, కళాశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి విద్యా వాలంటీర్ల వేతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మంత్రి పరిశీలించారు. దాతల సహకారంతో దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారని, వచ్చే ఫిబ్రవరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని వెల్లడించారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఇదీచదవండి

టెక్నికల్ పోస్టులకు పోటీ అంతంతమాత్రమే..!

Intro:Ap_Vsp_61_03_Karmika_Sanghala_Rally_Av_C8_AP10150


Body:కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ కార్మిక చట్టాలను వారి హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్మిక చట్టాలు భంగం కలిగితే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.