ETV Bharat / state

పాత సామానుల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్

author img

By

Published : Sep 14, 2020, 12:46 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు 16 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి పెద్ద ఎత్తున నగదు, వాహనం, చరవాణులు, వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

red sandal smugglers
పాత సామానుల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు 16 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బాలాయపల్లి నుంచి ట్రక్కుఆటోలో పాత సామానుల మాటున 65 ఎర్రచందనం దుంగలు గుర్తించిన పోలీసులు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.07లక్షల నగదుతోపాటు వాహనం, సెల్ ఫోన్లు, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులకు ఎసై రివార్డులిచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సూత్రదారులను పట్టుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాంగోపాల్ రెడ్డి అన్నారు.
ఇవీ చూడండి...

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు 16 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బాలాయపల్లి నుంచి ట్రక్కుఆటోలో పాత సామానుల మాటున 65 ఎర్రచందనం దుంగలు గుర్తించిన పోలీసులు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.07లక్షల నగదుతోపాటు వాహనం, సెల్ ఫోన్లు, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులకు ఎసై రివార్డులిచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సూత్రదారులను పట్టుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాంగోపాల్ రెడ్డి అన్నారు.
ఇవీ చూడండి...

ప్రేమ పేరుతో వాలంటీర్​కు వేధింపులు...వైకాపా నేతపై కేసు నమోదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.