ETV Bharat / state

వలస కూలీలకు ఆహారం అందిస్తున్న దాతలు

author img

By

Published : May 20, 2020, 6:44 PM IST

వలస కూలీలకు నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై కొందరు వ్యాపారులు భోజన సదుపాయం కల్పించారు. పండ్లు, బిస్కెట్లు ఇచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.

providing food  to migrate workers in nellore dst nadiupeta
providing food to migrate workers in nellore dst nadiupeta

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై వ్యాపారులు వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందించారు. రెండు రోజుల నుంచి వీరు ఆహారం తయారు చేసుకుని వచ్చి వలస కార్మికులు వెళ్లే బస్సులు ఆపి ఆహారం, నీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై వ్యాపారులు వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందించారు. రెండు రోజుల నుంచి వీరు ఆహారం తయారు చేసుకుని వచ్చి వలస కార్మికులు వెళ్లే బస్సులు ఆపి ఆహారం, నీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు.

ఇదీ చూడండి రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.