ETV Bharat / state

భార్యను చంపిన వ్యక్తి అరెస్టు

నాయుడుపేటలో ఆదివారం భార్యను చంపిన వ్యక్తిని.. పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

author img

By

Published : Sep 18, 2019, 11:50 PM IST

అరెస్టు
భార్యను చంపిన నిందితుడు అరెస్టు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భార్యను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నాయుడుపేటలో ధీరజ్ కుమార్ రెడ్డి,గోమతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భార్యభర్తల నడుమ వివాదం నెలకొంది. భార్యను జిమ్ చేసే బెల్ట్ తో గొంతుకు బిగించి ధీరజ్ హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా.. స్వగ్రామం తమిళనాడుకు తరలించాడు. హత్యను పోలీసులు చేధించి నిందితుడిని అరెస్టు చేశారు.

భార్యను చంపిన నిందితుడు అరెస్టు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భార్యను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నాయుడుపేటలో ధీరజ్ కుమార్ రెడ్డి,గోమతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భార్యభర్తల నడుమ వివాదం నెలకొంది. భార్యను జిమ్ చేసే బెల్ట్ తో గొంతుకు బిగించి ధీరజ్ హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా.. స్వగ్రామం తమిళనాడుకు తరలించాడు. హత్యను పోలీసులు చేధించి నిందితుడిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి

నకలీ బంగారంతో మోసం... ఇద్దరు అరెస్టు

Intro:తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట లో భారీ వినాయక నిమజ్జనం వేడుకలు


Body:తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో భారీ వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్లారు. యువత కేరింతలు,నృత్యాలతో గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. మహిళలు విగ్రహానికి పూజలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.రోడ్డు జనంతో కిక్కిరిసిపోయింది.
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,Ap10022
ప్రవీణ్,ejs student


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.