ETV Bharat / state

చేపల వేటకోసం మంత్రికి వినతిపత్రం..!

author img

By

Published : Feb 28, 2021, 8:38 PM IST

నెల్లూరు జిల్లాలోని కనిగిరి రిజర్వాయర్​లో చేపల వేట కోసం అనుమతి కోరుతూ... 150 మంది మత్స్యకారులు మంత్రి గౌతమ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

petition to the minister goutham reddy for fishing in kanigiri reservoir in nellore district
చేపల వేట కోసం మంత్రికి వినతి పత్రం

నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంగంకు చెందిన 150 మంది మత్స్యకారులు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కనిగిరి రిజర్వాయర్​లో చేపల వేట కోసం అనుమతి కోరుతూ.. మంత్రికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధికారులతో చర్చించి చెబుతామని మంత్రి తెలిపారు.

నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంగంకు చెందిన 150 మంది మత్స్యకారులు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కనిగిరి రిజర్వాయర్​లో చేపల వేట కోసం అనుమతి కోరుతూ.. మంత్రికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధికారులతో చర్చించి చెబుతామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి

'టైలర్లకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.