ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి - యర్రగొండపాలెం తాజా క్రైం వార్తలు

అడవి పందులు ప్రవేశించకుండా ఓ మామిడి రైతు ఏర్పాటు చేసిన విద్యుత్​ కంచె ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. తోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అతడు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం జయపురం గ్రామంలో జరిగింది.

person died out of current shock in prakasam district
జయపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : May 18, 2020, 3:44 PM IST

విద్యుదాఘాతంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం జయపురం గ్రామంలో తెల్లవారుజామున ఓ యువకుడు మృతి చెందాడు. జయపురం గ్రామంలో మామిడి రైతు... తోటల్లోకి అడవి పందులు ప్రవేశించకుండా చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. నెమల్లదిన్నె గ్రామానికి చెందిన రాగి వీరాంజనేయులు ఆ విద్యుత్ కంచెను గమనించక తోటలోకి ప్రవేశించబోయాడు. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఉదయగిరి సీఐ సత్యనారాయణృ స్థానికులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టాడు.

ఇదీ చదవండి :

విద్యుదాఘాతంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం జయపురం గ్రామంలో తెల్లవారుజామున ఓ యువకుడు మృతి చెందాడు. జయపురం గ్రామంలో మామిడి రైతు... తోటల్లోకి అడవి పందులు ప్రవేశించకుండా చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. నెమల్లదిన్నె గ్రామానికి చెందిన రాగి వీరాంజనేయులు ఆ విద్యుత్ కంచెను గమనించక తోటలోకి ప్రవేశించబోయాడు. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఉదయగిరి సీఐ సత్యనారాయణృ స్థానికులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టాడు.

ఇదీ చదవండి :

విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.