ETV Bharat / state

ఎమ్మెల్యేలతో మంత్రులు భేటీ.. అభివృద్ధి పనులపై చర్చ - నెల్లూరు ప్రజాప్రతినిధుల భేటీ

నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

vministers
ministers
author img

By

Published : Oct 27, 2020, 5:17 PM IST

నెల్లూరు ఆర్​అండ్​బీ అతిథి గృహంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రులు సమావేశమయ్యారు. పార్టీ పటిష్టత, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరుపై మంత్రులు.. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డితో పాటు మరో మంత్రి అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

పలు కారణాల రీత్యా మంత్రి గౌతమ్​రెడ్డితో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సమావేశానికి హాజరుకాలేకపోయారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై నేతలు చర్చించారు. పథకాల అమలు తీరును మంత్రులు తెలుసుకున్నారు.

నెల్లూరు ఆర్​అండ్​బీ అతిథి గృహంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రులు సమావేశమయ్యారు. పార్టీ పటిష్టత, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరుపై మంత్రులు.. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డితో పాటు మరో మంత్రి అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

పలు కారణాల రీత్యా మంత్రి గౌతమ్​రెడ్డితో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సమావేశానికి హాజరుకాలేకపోయారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై నేతలు చర్చించారు. పథకాల అమలు తీరును మంత్రులు తెలుసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.