నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ కుమార్ ఎస్సై పరిక్షా ఫలితాల్లో మొదటి స్థానం సాధించారు. 400 మార్కులకుగాను 255 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. మహేష్ కుమార్ను ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి అభినందించారు. మంత్రి సూచనతో అధికారులు, పలువురు నేతలు గ్రామానికి వెళ్లి కాబోయే ఎస్సైని సన్మానించారు.
ఇదీ చదవండీ...