ETV Bharat / state

సొంత గూటికి చేరేందుకు.. కాలినడకన పయనం

author img

By

Published : May 19, 2020, 8:10 AM IST

Updated : May 19, 2020, 9:26 AM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తూ స్వగ్రామాలకు సుదూర ప్రయాణాలు చేస్తున్నారు వలస కార్మికులు. వారిని కదిలిస్తే ఒక్కరిదీ ఒక్కో దీన గాథలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

migrate workers facing problems  in nellore dst
migrate workers facing problems in nellore dst

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై కాలినడన స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వారిని గుర్తించిన వైకాపా మహిళా రాష్ట్ర కార్యదర్శి రత్నశ్రీ భోజనం అందించారు. తమలాంటివారికి రవాణా సదుపాయం కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై కాలినడన స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వారిని గుర్తించిన వైకాపా మహిళా రాష్ట్ర కార్యదర్శి రత్నశ్రీ భోజనం అందించారు. తమలాంటివారికి రవాణా సదుపాయం కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

విశాఖ గ్యాస్ లీకేజీ కేసు విచారణ వాయిదా

Last Updated : May 19, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.