ETV Bharat / state

గుడిపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం - గుడిపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని వైకాపా నేతలు ప్రారంభించారు.

Launch of Mineral Water Plant at Gudipadu
గుడిపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
author img

By

Published : Aug 28, 2020, 7:03 PM IST

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. గుడిపాడు ఎంపీటీసీ కాటం.విజయలక్ష్మి, వైకాపా నేతలు కాటం తిరుపతి రెడ్డి, సిద్ధారెడ్డి, రమణారెడ్డి, తదితరులు ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో ఈ సౌకర్యాన్ని గ్రామస్తులు పొందారు.

ఇదీ చూడండి:

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. గుడిపాడు ఎంపీటీసీ కాటం.విజయలక్ష్మి, వైకాపా నేతలు కాటం తిరుపతి రెడ్డి, సిద్ధారెడ్డి, రమణారెడ్డి, తదితరులు ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో ఈ సౌకర్యాన్ని గ్రామస్తులు పొందారు.

ఇదీ చూడండి:

వరద సాయంలో రాజకీయ వివక్ష హేయం: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.