ETV Bharat / state

'పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి'

author img

By

Published : Oct 26, 2020, 6:04 PM IST

కృష్ణపట్నం పోర్టులో కార్మికుల ఐక్యత వర్థిల్లాలని...నెల్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

Job security should be provided to all port workers
'పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి'

కృష్ణపట్నం పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని...ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ...సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. . తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టులో కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. చలో కలెక్టరేట్ నినాదంతో తరలివచ్చారు.

కృష్ణపట్నం పోర్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని...ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ...సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. . తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టులో కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. చలో కలెక్టరేట్ నినాదంతో తరలివచ్చారు.

ఇదీ చదవండి:

ఆకివీడు పర్యటనలో నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.