ETV Bharat / state

ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Sep 26, 2020, 11:53 AM IST

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఎయస్ పేట మండలం చౌట భీమవరం గ్రామంలో చోటు చేసుకుంది.

intermediate girl student committed suicide by hanging
ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నెల్లూరు జిల్లా ఏయస్ పేట మండలం చౌట భీమవరం గ్రామంలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి‌ పాల్పడింది. మృతురాలు కావలిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

నెల్లూరు జిల్లా ఏయస్ పేట మండలం చౌట భీమవరం గ్రామంలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి‌ పాల్పడింది. మృతురాలు కావలిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి: నెల్లూరులోని బాలు స్వగృహం వద్ద విషాద ఛాయలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.