ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఐదు గేదెలు మృతి - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

నెల్లూరు జిల్లా మర్రిపాడులోని సింగనపల్లి గ్రామ శివారులో విద్యుదాఘాతానికి గురై ఐదు గేదెలు మృతి చెందాయి. ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగలు కింద పడిపోయి ప్రమాదం సంభవించగా... మృతి చెందిన ఐదు గేదెల విలువ రూ.2లక్షలు ఉంటుందని రైతులంటున్నారు.

five buffellows dead at nellre district
నెల్లూరులో విద్యుదాఘాతానికి గురై ఐదు గేదెలు మృతి
author img

By

Published : Jun 27, 2020, 5:14 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, సింగనపల్లి గ్రామ శివారులో ముగ్గురు రైతులకు చెందిన ఐదు గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ప్రమాదవశాత్తు విద్యుత్​ స్తంభానికి ఉన్న తీగలు కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 20 గేదెలు మేతకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని రైతులు వాపోతున్నారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, సింగనపల్లి గ్రామ శివారులో ముగ్గురు రైతులకు చెందిన ఐదు గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ప్రమాదవశాత్తు విద్యుత్​ స్తంభానికి ఉన్న తీగలు కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 20 గేదెలు మేతకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని రైతులు వాపోతున్నారు.

ఇవీ చదవండి:'భద్రతను విస్మరించొద్దు.. అసత్యాలు చెప్పొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.