చెత్త తీసుకెళ్లని రోజులకు ఎవ్వరూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వాలంటీర్లు,అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో పర్యటించిన ఆయన..స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త తీసుకెళ్లకుండానే పన్ను చెల్లించాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని అనిల్ సూచించారు.
ఇవీ చూడండి