ETV Bharat / state

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

author img

By

Published : Mar 15, 2021, 3:43 PM IST

ఎన్నికల పరిశీలకుడు బసంత్ కుమార్ ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ 8వ వార్డులో జరుగుతున్న ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Election observers inspecting the polling station
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు


నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ 8వ వార్డులో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు బసంత్ కుమార్ పరిశీలించారు. వార్డు ఎన్నికకు సంబంధించి పోలైన ఓట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కొరకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు సూచనలిచ్చారు. ఎలాంటి సమస్యలు లేకుండా వార్డు ఎంపిక ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలన్నారు.


నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ 8వ వార్డులో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు బసంత్ కుమార్ పరిశీలించారు. వార్డు ఎన్నికకు సంబంధించి పోలైన ఓట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కొరకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు సూచనలిచ్చారు. ఎలాంటి సమస్యలు లేకుండా వార్డు ఎంపిక ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలన్నారు.

ఇవీ చూడండి...

వాయిదా పడిన ప్రాంతాల్లో.. కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.