ETV Bharat / state

'కుటుంబాలు రోడ్డున పడితే చూస్తూ ఊరుకోం' - నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటన

నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. పెన్నా వరద నుంచి కాపాడే రక్షణ నిర్మాణం కోసం వందలాది కుటుంబాలను రోడ్డుపాలు చేస్తే.. తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

cpi state secretary madhu visit in nellore
వరద రక్షణ నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీఎం కార్యదర్శి మధు
author img

By

Published : Dec 13, 2020, 10:48 PM IST

పెన్నా వరద నుంచి రక్షణ నిర్మాణం పేరిట.. నెల్లూరు నగరంలో వందల కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆయన ఈరోజు పర్యటించారు.

ముంపు నుంచి కాపాడేందుకు రక్షణ నిర్మాణం కోసం.. అవసరమైన స్థలానికే మార్కింగ్ చేయాలని మధు డిమాండ్ చేశారు. వరద సాయం నేటికీ అందించకపోవడం దారుణమన్నారు. పేద కుటుంబాలను వీధి పాలు చేసే చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోమని, పోరాడుతామని హెచ్చరించారు.

పెన్నా వరద నుంచి రక్షణ నిర్మాణం పేరిట.. నెల్లూరు నగరంలో వందల కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని భగత్ సింగ్ కాలనీలో ఆయన ఈరోజు పర్యటించారు.

ముంపు నుంచి కాపాడేందుకు రక్షణ నిర్మాణం కోసం.. అవసరమైన స్థలానికే మార్కింగ్ చేయాలని మధు డిమాండ్ చేశారు. వరద సాయం నేటికీ అందించకపోవడం దారుణమన్నారు. పేద కుటుంబాలను వీధి పాలు చేసే చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోమని, పోరాడుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'వైకాపా నేత మా భూమిని కబ్జా చేయించాడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.