ETV Bharat / state

''ముస్లింల సంక్షేమానికి కేంద్రం చర్యలు''

కేంద్రం ముస్లిం మైనార్టీల ప్రగతికి కృషి చేస్తోందని భాజపా మైనార్టీ మోర్చా జాతీయాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ తెలిపారు.

author img

By

Published : Jul 17, 2019, 4:37 AM IST

భాజపా
నెల్లూరులో భాజపా మైనార్టీ మోర్చా సమావేశం

నెల్లూరులో భాజపా మైనార్టీ మోర్చా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ విభాగం జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ హాజరయ్యారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలపారు. కార్యక్రమానికి భాజపా నాయకులతోపాటు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు భాజపా వ్యతిరేకమని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నెల్లూరుకు చెందిన రహీం మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఆయనను ఘనంగా సత్కరించారు.

నెల్లూరులో భాజపా మైనార్టీ మోర్చా సమావేశం

నెల్లూరులో భాజపా మైనార్టీ మోర్చా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ విభాగం జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ హాజరయ్యారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలపారు. కార్యక్రమానికి భాజపా నాయకులతోపాటు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు భాజపా వ్యతిరేకమని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నెల్లూరుకు చెందిన రహీం మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఆయనను ఘనంగా సత్కరించారు.

ఇది కూడా చదవండి

నెల్లూరులో కరవు పరిస్థితులపై కలెక్టర్ స్పందన

Intro:ap_rjy_81_16_ricemill_accident_avb_AP10107

()రైసుమిల్లులో బాయిలర్ విస్ఫోటనంతో ఇద్దరికి గాయలయ్యి , భారీ ఆస్తి నష్టం సంభవించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కోమరిపాలెం లో చోటు చేసుకుంది. స్థానికులు ,పోలీసులు తెలిపిన కథనం ప్రకారం
బిక్కవోలు మండలం కోమరిపాలెంలో ఉన్న కేపీఆర్ రైసుమిల్లు లో పది టన్నుల కెపాసిటీ కల్గిన పవర్ ప్లాంట్ బాయిలర్ మంగళవారం భారీ శబ్దంతో ఒక్క సారిగా పేలి పోయింది. ఈ పేలుడు తీవ్రతకు గ్రామస్తులు ఉలిక్కిపడి ఆగమేఘాల మీద రైసుమిల్లు వద్దకు చేరుకున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాద సమయంలో బాయిలర్ వద్ద ఆపరేటర్ గా ఉన్న తొస్సిపూడి కి చెందిన దేవపూజల సత్యనారాయణ, కాస్త దూరంలో పని చేస్తున్న కోమరిపాలెంకు చెందిన సత్యవరపు సూరిబాబులకు గాయాలయ్యాయి.పేలుడు ధాటిగా ప్లాంటు తో పాటు మిల్లులో కార్యాలయం, గోడౌన్లు దెబ్బతిన్నాయి. కార్యాలయం అద్దాలు, గోడౌన్ రేకులు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనలో సుమారు రూ.6 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రమాద సమయంలో పని వారు లేకపోవడంతో ప్రాణనష్టం వాటిళ్లలేదని రైసుమిల్లు యాజమాన్యం తెలిపారు.

సంఘటన స్థలాన్ని బిక్కవోలు తహశీల్ధారు ఎం.వెంకటేశ్వరరావు సందర్శించారు

బిక్కవోలు ఎస్సై వాసు మాట్లాడుతూ.. ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం కలగలేదని ఇద్దరి వ్యక్తులకు గాయాలు అయ్యాయని వారిని కూడా రాయవరం లో రెండు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చడం జరిగిందన్నారు. ప్రమాదం హెవీ హీట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అణా దానిపై దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు

byte1 వాసు , ఎస్సై బిక్కవోలు
byte2 సత్యనారాయణ రెడ్డి, కేపీఆర్ రైసుమిల్లు పార్టనర్


Body:ap_rjy_81_16_ricemill_accident_avb_AP10107


Conclusion:తాడి త్రినాధ రెడ్డి :: C14

ఈటీవీ, ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్
అనపర్తి
తూర్పుగోదావరి జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.