ETV Bharat / state

మెప్మా ఆధ్వర్యంలో కొవిడ్​పై అవగాహన

author img

By

Published : Oct 21, 2020, 3:32 PM IST

మెప్మా ఆధ్వర్యంలో కొవిడ్ పై అవగాహన ర్యాలీ జరిగింది. కరోనా పోరులో వైద్య సిబ్బంది, పోలీస్, ఆర్టీసీ అధికారుల పనితీరు అభినందనీయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్నా ... ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

An awareness rally on covid
మెప్మా ఆధ్వర్యంలో కొవిడ్ పై అవగాహన ర్యాలీ

నెల్లూరు నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో కొవిడ్ పై అవగాహన ర్యాలీ జరిగింది. ఇది నగరంలోని గాంధీ బోమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. ర్యాలీలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పాల్గొన్నారు.

కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీస్, ఇతర అధికారుల పనితీరు అభినందనీయమని మంత్రి కొనియాడారు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతున్నా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్కులు ధరిస్తూ, చేతులను శుభ్రపరుచుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

నెల్లూరు నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో కొవిడ్ పై అవగాహన ర్యాలీ జరిగింది. ఇది నగరంలోని గాంధీ బోమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. ర్యాలీలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పాల్గొన్నారు.

కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీస్, ఇతర అధికారుల పనితీరు అభినందనీయమని మంత్రి కొనియాడారు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతున్నా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్కులు ధరిస్తూ, చేతులను శుభ్రపరుచుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

ఉపాధి కూలీల పనిదినాలను పెంచాలని సీఎంకు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.