ETV Bharat / state

తాగునీటికోసం ఖాళీ బిందెలతో నిరసన

వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని.. గూడూరులో మహిళలు, పార్టీ సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు.

author img

By

Published : Aug 22, 2019, 11:57 PM IST

నీటి కోసం ధర్నా
ఖాళీ బిందెలతో రోడెక్కిన స్థానికులు

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతి పరిధిలో వారం రోజులుగా తాగునీరు రావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న బస్టాండ్ కూడలిలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఇంఛార్జ్ కమిషనర్​, ఏఈ పవన్​కుమార్​రెడ్డికి పోలీసులు వీరి డిమాండ్ పై సమాచారమిచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చి.. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆందోళన కారణంగా... సుమారు అరగంటపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఖాళీ బిందెలతో రోడెక్కిన స్థానికులు

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతి పరిధిలో వారం రోజులుగా తాగునీరు రావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న బస్టాండ్ కూడలిలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఇంఛార్జ్ కమిషనర్​, ఏఈ పవన్​కుమార్​రెడ్డికి పోలీసులు వీరి డిమాండ్ పై సమాచారమిచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చి.. పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆందోళన కారణంగా... సుమారు అరగంటపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ కత్తి

Intro:Srikakulam zilla palakondaBody:PalakondaConclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.