ETV Bharat / state

accident : బస్సు-బైక్ ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Mar 23, 2022, 7:35 PM IST

accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

accident
accident

accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూపాడుబంగ్లా మండలం బన్నూరు వద్ద ప్రైవేటు బస్సు-ద్విచక్రవాహనం ఢీకొని.. బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లా వెల్లటూరుకు చెందిన నాంచారయ్య(25), మల్లికార్జున(23)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూపాడుబంగ్లా మండలం బన్నూరు వద్ద ప్రైవేటు బస్సు-ద్విచక్రవాహనం ఢీకొని.. బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లా వెల్లటూరుకు చెందిన నాంచారయ్య(25), మల్లికార్జున(23)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ప్రత్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.