ETV Bharat / state

అమర జవాన్ల త్యాగం స్ఫూర్తిదాయకం

1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్ సైన్యాన్ని భారత్ సైనికులు తరిమికొట్టారు. ఆ విజయానికి 20 ఏళ్లు పూర్తయింది. అమరుల స్ఫూర్తిని చాటుతూ కర్నూలు విజయ్ దివాస్ నిర్వహించారు.

author img

By

Published : Jul 27, 2019, 2:39 AM IST

ర్యాలీ
అమర జవాన్లకు కర్నూలు వాసులు నివాళులు

కార్గిల్ యుద్దం జరిగి 20 సంవస్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కర్నూల్​లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఎన్​సీసీ విద్యార్ధులు పాల్గొన్నారు. నగరంలోని సీ.క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులు తమ అనుభవాలు గుర్తు చేసుకున్నారు.

అమర జవాన్లకు కర్నూలు వాసులు నివాళులు

కార్గిల్ యుద్దం జరిగి 20 సంవస్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కర్నూల్​లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఎన్​సీసీ విద్యార్ధులు పాల్గొన్నారు. నగరంలోని సీ.క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులు తమ అనుభవాలు గుర్తు చేసుకున్నారు.

Pilibhit (Uttar Pradesh), July 26 (ANI): Locals had mercilessly beaten a tigress in Uttar Pradesh's Pilibhit. Villagers claimed that it had injured 9 people and later was trapped by them, They beat her with stick and broke her ribs. A case has been registered against at least 43 villagers. On speaking on the incident, District Magistrate of Pilibhit, Vaibhav Srivastava said, "Postmortem of the tiger is underway. On basis of the video, case registered against few persons. Further investigation is underway."."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.