ETV Bharat / state

కర్నూలులో ముగిసిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు - కర్నూలులో ప్రశాంతంగా ముగిశిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు

కర్నూలులో న్యాయవాదుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్షుడిగా మోహన్​బాబు, ప్రధాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య ఎన్నికయ్యారు.

The election of lawyers in Kurnool ended peacefully
కర్నూలు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన మోహన్​బాబు, ప్రఘాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య, తదితరుర న్యాయవాదులు
author img

By

Published : Dec 28, 2019, 6:49 PM IST

కర్నూలులో న్యాయవాదుల సంఘం ఎన్నికలు

కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడుగా మోహన్​బాబు, ప్రధాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య విజయం సాధించారు. ఇచ్చిన హమీలను నెరవేర్చుతామని ఎన్నికైన న్యాయవాదులు చెప్పారు. ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శుల్ని లాయర్లు అభినందించారు.

కర్నూలులో న్యాయవాదుల సంఘం ఎన్నికలు

కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడుగా మోహన్​బాబు, ప్రధాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య విజయం సాధించారు. ఇచ్చిన హమీలను నెరవేర్చుతామని ఎన్నికైన న్యాయవాదులు చెప్పారు. ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శుల్ని లాయర్లు అభినందించారు.


ఇదీ చదవండి:

ఆదోనిలో దొంగతనాలు.. తాళం వేసిన లాభం లేదు!

Intro:ap_knl_15_27_lawyars_ennikalu__ab_ap10056
కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గా మోహన్ బాబు, ప్రధాన కార్యదర్శి గా గోపాల క్రిష్ణయ్య విజయం సాధించారు. ఇచ్చిన హమీలను నెరవేర్చుతామని ఎన్నికైన న్యాయవాదులు అన్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన వారిని లాయర్లు అభినందించారు.
బైట్. మోహన్ బాబు. న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు.


Body:ap_knl_15_27_lawyars_ennikalu__ab_ap10056


Conclusion:ap_knl_15_27_lawyars_ennikalu__ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.