ETV Bharat / state

భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో.. కృత్రిమ అవయవాల పంపిణీకి కొలతలు

author img

By

Published : Mar 21, 2021, 8:34 PM IST

భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసేందుకు కొలతలు తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న 150 మందికి వచ్చే నెలలో కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Distribution of artificial limbs
కృత్రిమ అవయవాలు పంపిణీకి కొలతలు స్వీకరణ

కర్నూలులోని కేశవ మెమోరియల్ పాఠశాలలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకి సంబంధించి.. భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు కొలతలు తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న 150 మందికి నేడు కొలతలు తీసుకొని వచ్చే నెలలో వారికి కృత్రిమ పంపిణీ చేస్తామని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతొందని చెప్పారు.

ఇవీ చూడండి:

కర్నూలులోని కేశవ మెమోరియల్ పాఠశాలలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకి సంబంధించి.. భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు కొలతలు తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న 150 మందికి నేడు కొలతలు తీసుకొని వచ్చే నెలలో వారికి కృత్రిమ పంపిణీ చేస్తామని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతొందని చెప్పారు.

ఇవీ చూడండి:

దిగుబడి లేక మిర్చి రైతు దిగాలు.. అంతంత మాత్రంగానే ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.