ETV Bharat / state

సీఎం జగన్‌ను కలిసిన భాజపా నేత టీజీ వెంకటేష్‌

author img

By

Published : Feb 28, 2020, 8:37 AM IST

ఓర్వకల్లు విమానాశ్రయంలో సీఎం జగన్‌ను భాజపా నేత టీజీ వెంకటేష్‌ కలిశారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరానని టీజీ వెంకటేష్‌ తెలిపారు.

tg-venkatesh-meet-cm-jagan-in-kurnool
tg-venkatesh-meet-cm-jagan-in-kurnool
సీఎం జగన్‌ను కలిసిన భాజపా నేత టీజీ వెంకటేష్‌

భాజపా నేత టీజీ వెంకటేష్ కర్నూలులో సీఎం జగన్‌ను కలవటం చర్చనీయాంశమైంది. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడి వివాహానికి కర్నూలు వచ్చిన సీఎం జగన్‌ను.. ఓర్వకల్లు విమానాశ్రయంలో టీజీ వెంకటేష్ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. టీజీ వెంకటేష్ వైకాపాలో చేరుతారన్న.. ఊహాగానాల నేపథ్యంలోఆయన వివరణ ఇచ్చారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పానని... జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరినట్లు వెంకటేష్‌ తెలిపారు.

ఇవీ చదవండి: విశాఖ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు

సీఎం జగన్‌ను కలిసిన భాజపా నేత టీజీ వెంకటేష్‌

భాజపా నేత టీజీ వెంకటేష్ కర్నూలులో సీఎం జగన్‌ను కలవటం చర్చనీయాంశమైంది. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడి వివాహానికి కర్నూలు వచ్చిన సీఎం జగన్‌ను.. ఓర్వకల్లు విమానాశ్రయంలో టీజీ వెంకటేష్ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. టీజీ వెంకటేష్ వైకాపాలో చేరుతారన్న.. ఊహాగానాల నేపథ్యంలోఆయన వివరణ ఇచ్చారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పానని... జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరినట్లు వెంకటేష్‌ తెలిపారు.

ఇవీ చదవండి: విశాఖ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.