ETV Bharat / state

ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి - ఆదోనిలో అనుమానస్పదంగా ఉద్యోగి మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బస్టాండ్ దగ్గర స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పురపాలక ఉద్యోగి ప్రసాద్​గా గుర్తించారు. 6 నెలల క్రితం ప్రసాద్ విధుల నుంచి సస్పెండ్ అయ్యాడని అధికారులు తెలిపారు. రెండో పట్టణ సీఐ లక్ష్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious employee death in Adoni
ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి
author img

By

Published : Jan 27, 2020, 10:39 AM IST

ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి

ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి

ఇదీ చదవండి:

నకోడలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లి...ఓ వ్యక్తి మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.