ETV Bharat / state

SUSPEND: శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకుడు పి.ఉమేశ్‌ సస్పెన్షన్

SUSPEND: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకుడిని ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. బియ్యం, పప్పుల నిల్వలో తేడాలే దీనికి కారణంగా తెలుస్తోంది.

author img

By

Published : Jan 10, 2022, 3:13 AM IST

SUSPEND
SUSPEND

SUSPEND: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకుడుగా ఉన్న పి. ఉమేశ్‌ సస్పెన్షన్ కు గురయ్యారు. పి.ఉమేశ్‌ను శ్రీశైలం ఈవో లవన్న సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించి సరకుల నిల్వలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. బియ్యం, పప్పుల నిల్వలో తేడాలున్నాయని అధికారులు గుర్తించారు.

SUSPEND: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకుడుగా ఉన్న పి. ఉమేశ్‌ సస్పెన్షన్ కు గురయ్యారు. పి.ఉమేశ్‌ను శ్రీశైలం ఈవో లవన్న సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించి సరకుల నిల్వలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. బియ్యం, పప్పుల నిల్వలో తేడాలున్నాయని అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి: "ఆత్మకూరు ఘటన".. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తాం: విష్ణువర్ధన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.