ETV Bharat / state

శ్రీశైలానికి భారీగా కొనసాగుతున్న వరద

కృష్ణమ్మ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం ఆగడం లేదు.

author img

By

Published : Aug 14, 2019, 10:05 PM IST

శ్రీశైలం
శ్రీశైలానికి కొనసాగుతున్నవరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. మొత్తం 8 లక్షల 65 వేల 55 క్యూసెక్కుల వరద జలశయానికి వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199.27 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 170 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2వేల 25 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

శ్రీశైలానికి కొనసాగుతున్నవరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. మొత్తం 8 లక్షల 65 వేల 55 క్యూసెక్కుల వరద జలశయానికి వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199.27 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 170 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2వేల 25 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఇది కూడా చదవండి

''రాయలసీమ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి''

Intro:గూడూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల తో 200 మీటర్ల తిరంగా ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కమీషనర్ ఓబులేసు జెండా ఊపి ర్యాలీ ప్రారరంభించారు. టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.