ETV Bharat / state

ఆదోని రణమండల కొండలో ప్రత్యేక పూజలు

శ్రావణమాసం సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల కొండలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Aug 18, 2019, 11:41 AM IST

ఆదోని రణమండల కొండలో ప్రత్యేక పూజలు
ఆదోని రణమండల కొండలో ప్రత్యేక పూజలు

శ్రావణమాసం సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న రణమండల కొండ స్వామి కి భక్తులు పోటెత్తుతున్నారు. కొండల్లో ఉన్న స్వామిని దర్శనం చేసుకునేందుకు వంద మెట్లెక్కుతూ ఉత్సాహంగా సాగుతున్నారు. భక్తులు ప్రత్యేకంగా చేయించిన 45 కేజీల వెండి కవచాన్ని స్వామికు తొడిగారు. తెలంగాణ,కర్ణాటక నుండి భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివారు ప్రాంతం కావడంతో భక్తులు కోసం ప్రత్యేకంగా రవాణసౌకర్యాలు ఏర్పాటు చేశారు.

ఆదోని రణమండల కొండలో ప్రత్యేక పూజలు

శ్రావణమాసం సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న రణమండల కొండ స్వామి కి భక్తులు పోటెత్తుతున్నారు. కొండల్లో ఉన్న స్వామిని దర్శనం చేసుకునేందుకు వంద మెట్లెక్కుతూ ఉత్సాహంగా సాగుతున్నారు. భక్తులు ప్రత్యేకంగా చేయించిన 45 కేజీల వెండి కవచాన్ని స్వామికు తొడిగారు. తెలంగాణ,కర్ణాటక నుండి భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివారు ప్రాంతం కావడంతో భక్తులు కోసం ప్రత్యేకంగా రవాణసౌకర్యాలు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి

దోపిడీ దొంగల బీభత్సం.. తండ్రీ కుమార్తెలపై దాడి

Intro:AP_ONG_12_17_MP_GVL_PC_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...........................................................................
ప్రాజెక్టు వ్యయం పెరగకుండా నిర్ణీత కాల వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు . ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చులు తగ్గుతున్నాయి అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించాలని కోరారు. వరద ఉధృతితో ప్రజలు రాష్ట్రంలో అల్లాడుతుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రొచ్చు రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని ఇరు పార్టీలకు సూచించారు. రైతులకు బంగారంపై రుణాలు ఎత్తివేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేదని రైతుల పేరుతో బంగారు రుణాలు పొందే వారిని కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సూచించిన దానికంటే ఎక్కువ పొగాకు పండించిన రైతులకు పెనాల్టీ నుంచి మినహాయింపు ఇవాలన్న నిర్ణయం కేంద్రం తీసుకుందని త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారని జీవీఎల్ వివరించారు...బైట్
జీవీఎల్ నరసింహారావు ,ఎంపీ రాజ్యసభ.


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.