ETV Bharat / state

లాక్ డౌన్ ఉల్లంఘించాడని చితకబాదిన ఎస్సై

author img

By

Published : May 1, 2020, 11:40 AM IST

కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు ఎస్సై చితకబాదడంతో చేయి విరిగిందని ఓ ఆటో డ్రైవరు వాపోయారు.

kurnool district
లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు చితకబాదిన ఎస్సై

కర్నూలు జిల్లా మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన రాముడు పొలం పనులకు కూలీలను ఆటోలో తరలిస్తుండగా ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అతన్ని చితకబాదారు. దీంతో తన చేయి విరిగిందని బాధితుడు తెలిపాడు. చికిత్స నిమిత్తం బాధితుడు నంద్యాల ఆస్పత్రిలో చేరాడు.
ఇది చదవండి కర్నూలులో కోరలు చాస్తున్న కొవిడ్

కర్నూలు జిల్లా మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన రాముడు పొలం పనులకు కూలీలను ఆటోలో తరలిస్తుండగా ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అతన్ని చితకబాదారు. దీంతో తన చేయి విరిగిందని బాధితుడు తెలిపాడు. చికిత్స నిమిత్తం బాధితుడు నంద్యాల ఆస్పత్రిలో చేరాడు.
ఇది చదవండి కర్నూలులో కోరలు చాస్తున్న కొవిడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.