ETV Bharat / state

కానాల చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు

కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో చెరువు నీరు వృథాగా పోతోంది. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు కావాలనే నీటిని బయటకు పంపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : May 10, 2020, 7:48 PM IST

pond water waste at kanala kurnool district
కానాల చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు

కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో చెరువు నీరు వృథాగా పోతోంది. తూము నుంచి బయటకు వెళుతున్న నీరు పొలాల్లోకి చేరుతోంది.

ఈ విషయంపై రైతులు మాట్లాడుతూ.. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు కావాలనే నీటిని బయటకు పంపుతున్నారని ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని మత్స్యకారులు అంగీకరించడం లేదు.

కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో చెరువు నీరు వృథాగా పోతోంది. తూము నుంచి బయటకు వెళుతున్న నీరు పొలాల్లోకి చేరుతోంది.

ఈ విషయంపై రైతులు మాట్లాడుతూ.. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు కావాలనే నీటిని బయటకు పంపుతున్నారని ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని మత్స్యకారులు అంగీకరించడం లేదు.

ఇవీ చదవండి:

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.