ETV Bharat / state

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి

విద్యూదాఘాతంతో కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి చెందారు. కొత్త ఇంటిని తడుపుతుండగా ఘటన చోటు చేసుకుంది.

author img

By

Published : Aug 20, 2019, 12:55 PM IST

Updated : Aug 20, 2019, 2:19 PM IST

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి

కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్​ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో నూతన ఇంటిని తడుపుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు . మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి

కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్​ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో నూతన ఇంటిని తడుపుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు . మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి

ఇదీ చదవండి

చినుకు జాడలేక.. పంటెండిపోతోంది!

Intro:


Body:నరసన్నపేట


Conclusion:9440319788
Last Updated : Aug 20, 2019, 2:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.