కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సున్నం బట్టి వద్ద నిర్మించనున్న కబేళా సెంటర్ స్థలాన్ని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పరిశీలించారు. కోటి రూపాయల నిధులతో అధునాతనంగా వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో ఈ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు.. కమిషనర్ రఘునాథరెడ్డి, వైకాపా నియోజకవర్గ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు.
ఇదీ చదవండీ.. ఎన్నికల్లో ప్రలోభ పెడితే కఠిన చర్యలు : ప్రభుత్వం