ETV Bharat / state

దారుణం.. వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన ప్రత్యర్థులు

author img

By

Published : Apr 10, 2021, 10:45 PM IST

కర్నూలు జిల్లా గనిగ్రామంలో దారుణం జరిగింది. స్థానిక చెరువు వద్ద ఓ వ్యక్తిని ప్రత్యర్థులు చంపి, తగులబెట్టారు.

man murdered in ganigramam in kurnool district
కర్నూలు జిల్లాలో దారుణ హత్య

కర్నూలు జిల్లా గడివేముల మండలం గనిగ్రామం చెరువు వద్ద దారుణ హత్య జరిగింది. యల్లప్ప అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చి తగులబెట్టారు. మృతుడు మాడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

కర్నూలు జిల్లా గడివేముల మండలం గనిగ్రామం చెరువు వద్ద దారుణ హత్య జరిగింది. యల్లప్ప అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చి తగులబెట్టారు. మృతుడు మాడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ఇవీచదవండి.

'ఆ తర్వాతే మహారాష్ట్రలో లాక్​డౌన్​పై నిర్ణయం'

ఆ పాత్రల్లో నటించడం నాకిష్టం: రష్మిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.