ETV Bharat / state

కర్నూలు కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

author img

By

Published : Jun 18, 2020, 9:48 PM IST

ఆలిండియా లాయర్స్​ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్నూలు కోర్టు ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

kurnool lawyers protest at court
కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. జూనియర్​ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు నెలకు 5వేల రూపాయల స్టైఫండ్​ ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి :

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. జూనియర్​ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు నెలకు 5వేల రూపాయల స్టైఫండ్​ ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి :

అమరావతికి మద్దతుగా గళమెత్తిన న్యాయవాదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.