ETV Bharat / state

కొత్తగా 175 కరోనా కేసులు నమోదు

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గురువారం జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 57,600 మంది కరోనా బారిన పడ్డారు.

author img

By

Published : Oct 9, 2020, 8:40 AM IST

kurnool district latest corona update
కర్నూలు జిల్లాలో కరోనాతో కొత్తగా ఇద్దరు మృతి ఇద్దరు మృతి

జిల్లాలో గురువారం కొత్తగా 175 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 57,600 మంది వైరస్​ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోగా.. ఆ సంఖ్య 474కు చేరింది. 55,474 మంది ఆరోగ్యంగా ఇళ్లకు చేరకున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్​ ఆసుపత్రులు, కొవిడ్​ కేర్​ సెంటర్లు, హోం ఐసోలేషన్​లో 1652 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

జిల్లాలో గురువారం కొత్తగా 175 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 57,600 మంది వైరస్​ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోగా.. ఆ సంఖ్య 474కు చేరింది. 55,474 మంది ఆరోగ్యంగా ఇళ్లకు చేరకున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్​ ఆసుపత్రులు, కొవిడ్​ కేర్​ సెంటర్లు, హోం ఐసోలేషన్​లో 1652 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

వైకాపా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​.. హైదరాబాద్​లో చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.