కర్నూలు జిల్లా తులసిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొని గాయలపాలైన ఎదురూరు గ్రామానికి చెందిన రాజు, అతని భార్య రోడ్డుపై పడిఉన్నారు. అదే సమయంలో తులసిపురం పర్యటన ముగించుకొని వెళుతున్న ఎమ్మెల్యే సుధాకర్... వారికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని తన కారులో ఆసుపత్రికి తరలించారు. దగ్గరుండి చికిత్స చేయించారు.
ఇదీ చూడండి