ETV Bharat / state

హద్దులు దాటుతున్న మద్యం... ఆటోలో తరలిస్తుండగా పట్టివేత

author img

By

Published : Jun 13, 2020, 6:18 PM IST

తుంగభద్ర నది మీదుగా కర్ణాటక మద్యం.. జిల్లాలోకి తరలిస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 471 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

kurnool district
karnataka liquor seized in kurnool

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో.. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తుంగభద్ర నది మీదుగా ఆటోలో కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు దాడి చేశారు.

తనిఖీల్లో... 471 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని.. ఆటోని సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో.. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తుంగభద్ర నది మీదుగా ఆటోలో కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు దాడి చేశారు.

తనిఖీల్లో... 471 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని.. ఆటోని సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలులో కరోనా ఉగ్రరూపం... మరో 23 పాజిటివ్ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.