ETV Bharat / state

కర్నూలులో జనసేన కార్యకర్తల రక్తదాన శిబిరం

author img

By

Published : Oct 2, 2020, 7:01 PM IST

కర్నూలులో జనసేన కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

janasena leaders conducted blood donation camp in kurnool
కర్నూలులో జనసేన కార్యకర్తల రక్తదాన శిబిరం

సేవా కార్యక్రమాలు చేయడంలో జనసేన కార్యకర్తలు ముందుంటారని.. కర్నూలు జిల్లా జనసేన నాయకుడు సురేష్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బ్లడ్ బ్యాంక్​లో పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.

సేవా కార్యక్రమాలు చేయడంలో జనసేన కార్యకర్తలు ముందుంటారని.. కర్నూలు జిల్లా జనసేన నాయకుడు సురేష్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బ్లడ్ బ్యాంక్​లో పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఇదీచదవండి.

పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించిన ఎంపీ అయోధ్యరామిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.