ETV Bharat / state

పంచలింగాల చెక్‌పోస్టు వద్ద.. 5 కిలోల బంగారం పట్టివేత!

author img

By

Published : Jun 24, 2021, 11:18 AM IST

Updated : Jun 24, 2021, 3:42 PM IST

gold seized
బంగారం పట్టివేత

11:17 June 24

బస్సులో తరలిస్తుండగా 5 కిలోల బంగారం పట్టివేత

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ అనే వ్యక్తి హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళుతున్న AP 39 TG 8888 నెంబర్​ కలిగిన ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సులో 5 కేజీల బంగారంతో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు.

వీటిల్లో 45 బంగారు బిస్కెట్లు,రెండు నెక్లెస్​లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాటికి ఎలాంటి ఈ- వే బిల్లులు చూపనందున కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్​కు అప్పగించారు. పట్టుబడిన బంగారు విలువ సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశారు.

ఇదీ చదవండి:

RRR Letter to CM: పోలీసు కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ నియామకంపై రఘురామ లేఖ

11:17 June 24

బస్సులో తరలిస్తుండగా 5 కిలోల బంగారం పట్టివేత

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ అనే వ్యక్తి హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళుతున్న AP 39 TG 8888 నెంబర్​ కలిగిన ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సులో 5 కేజీల బంగారంతో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు.

వీటిల్లో 45 బంగారు బిస్కెట్లు,రెండు నెక్లెస్​లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాటికి ఎలాంటి ఈ- వే బిల్లులు చూపనందున కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్​కు అప్పగించారు. పట్టుబడిన బంగారు విలువ సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశారు.

ఇదీ చదవండి:

RRR Letter to CM: పోలీసు కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ నియామకంపై రఘురామ లేఖ

Last Updated : Jun 24, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.