ETV Bharat / state

తమ్మరాజుపల్లెలో విషాదం.. విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

విద్యుదాఘాతంతో కర్నూలు జిల్లా తమ్మరాజుపల్లెలో ఓ బాలిక మృతి చెందింది. ఇంటిపైకి వెళ్లగా కరెంటు తీగలు తగిలి చనిపోయింది.

author img

By

Published : Aug 3, 2019, 8:01 AM IST

విద్యార్థిని మృతి
విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి చెందింది. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత... సాయంత్రం ఇంటిపైకి వెళ్లగా కరెంటు తీగలు తగిలి చనిపోయింది. కరెంటు స్తంభం నుంచి వచ్చిన సర్వీస్ వైరు ఎక్కువగా ఉండటంతో కడ్డీకి చుట్టి ఉంచారు. ఈ తీగ ద్వారా విద్యుదాఘాతం సంభవించి బాలిక మృతి చెందింది.

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి చెందింది. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత... సాయంత్రం ఇంటిపైకి వెళ్లగా కరెంటు తీగలు తగిలి చనిపోయింది. కరెంటు స్తంభం నుంచి వచ్చిన సర్వీస్ వైరు ఎక్కువగా ఉండటంతో కడ్డీకి చుట్టి ఉంచారు. ఈ తీగ ద్వారా విద్యుదాఘాతం సంభవించి బాలిక మృతి చెందింది.

ఇది కూడా చదవండి.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉద్ధృతి

Intro:ap_atp_58_18_auto accident_seven injuried_av_c10
date:18-05-2019
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
ఆటో ద్విచక్ర వాహనం డి ఏడు మందికి గాయాలు
అనంతపురం జిల్లా పెనుగొండ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆటో ద్విచక్ర వాహనం డీ కొన్నాయి ఈ ప్రమాదంలో యుద్ధం మండలం భూ చర్ల గ్రామం నుంచి ఆటో లో గృహ నిర్మాణ పనులకు వస్తున్న కూలీలు లక్ష్మమ్మ గంగమ్మ లక్ష్మమ్మ నరేష్ శివ ఆటోలో వస్తుండగా పెనుగొండ కు చెందిన గణేష్ సాదిక్ ద్విచక్ర వాహనంలో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ సంఘటనపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

వీడియోలు ఎఫ్ టి పి ద్వారా పంపడం జరిగింది


Body:ap_atp_58_18_auto accident_seven injuried_av_c10


Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.