ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువరైతు మృతి - farmer died due to current shock news in kurnool dst

విద్యుదాఘాతంతో కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో యువరైతు చనిపోయాడు.చేతికొచ్చిన కొడుకు చనిపోవటంతో ఆ కుటుంభీకుల రోదనలు మిన్నంటాయి.

farmer died due to current shock in kurnool dst  banaganapalli
farmer died due to current shock in kurnool dst banaganapalli
author img

By

Published : May 30, 2020, 7:06 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. పొలంలో మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లి షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు. వర్షం పడి తడిగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. పొలంలో మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లి షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు. వర్షం పడి తడిగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.