ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత... నలుగురు అరెస్టు - Excise police seize liquor

పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్న నలుగురి వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1200 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Excise police
అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Nov 27, 2019, 5:23 PM IST

అక్రమ మద్యం పట్టివేత

ప్రభుత్వం మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తుండగా... అక్రమార్కులు జోరుగా మద్యం దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం మద్యాన్ని దశలవారీగా తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వమే దుకాణాలు ప్రారంభించి... మద్యాన్ని విక్రయిస్తుంది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు మద్యం వ్యాపారం చేసేందుకు కర్ణాటక ప్రాంతం నుంచి నాణ్యత లేని మద్యం తరలిస్తూ... అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆస్పరి, ఆలూరు ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో 1200 మద్యం సీసాలను తరలిస్తున్నారన్న సమాచారంతో... కర్నూలు జిల్లా పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ రూ.96వేలు ఉంటుందని సీఐ తెలిపారు.

ఇవీ చదవండి...అప్పు చెల్లిస్తానని నమ్మించాడు... అదును చూసి చంపేశాడు

అక్రమ మద్యం పట్టివేత

ప్రభుత్వం మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తుండగా... అక్రమార్కులు జోరుగా మద్యం దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం మద్యాన్ని దశలవారీగా తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వమే దుకాణాలు ప్రారంభించి... మద్యాన్ని విక్రయిస్తుంది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు మద్యం వ్యాపారం చేసేందుకు కర్ణాటక ప్రాంతం నుంచి నాణ్యత లేని మద్యం తరలిస్తూ... అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆస్పరి, ఆలూరు ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో 1200 మద్యం సీసాలను తరలిస్తున్నారన్న సమాచారంతో... కర్నూలు జిల్లా పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ రూ.96వేలు ఉంటుందని సీఐ తెలిపారు.

ఇవీ చదవండి...అప్పు చెల్లిస్తానని నమ్మించాడు... అదును చూసి చంపేశాడు

Intro:ap_knl_91_27_karnataka madhyam_pattivetha_av_ap10128... ప్రభుత్వం మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తుండగా అక్రమార్కులు అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తున్నారు . వైకాపా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మద్యాన్ని దశలవారీగా తగ్గించేందుకు చర్యలు చేపట్టింది . ఈ క్రమంలో లో ప్రభుత్వమే దుకాణాలు ప్రారంభించి మద్యాన్ని విక్రయిస్తున్నారు . ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు మద్యం వ్యాపారం చేసేందుకు కర్ణాటక ప్రాంతం నుంచి నాణ్యతలేని మద్యం తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ కుంటున్నారు . ఆస్పరి , ఆలూరు ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో 1200 మద్యం సీసాలను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు . ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రూ.96 వేల విలువగల కర్ణాటక మద్యాన్ని నలుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో తరలిస్తుండగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.


Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.


Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.