ETV Bharat / state

బాలింతరాలు అయినా.. బాధ్యత మరువలేదు

author img

By

Published : Feb 18, 2021, 8:31 AM IST

బిడ్డతో వచ్చి ఓ అమ్మ ఓటు హక్కును వినియోగించుకుంది. ఇందులో కొత్త ఏముంది.. ప్రతి ఒక్కరూ చేసే పనేగా అని అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్లే..! ఎందుకుంటే.. ఆమె బిడ్డకు జన్మనిచ్చి... ఒక్క రోజైనా గడవకుండానే... పోలింగ్ కేంద్రానికి బిడ్డతో సహా వచ్చి ఓటు వేసింది.!

delivery lady votes in panchayati elections
పురిటి బిడ్డతో ఓటు వేసిన బాలింతరాలు

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెకు చెందిన ఉప్పర లక్ష్మీదేవి మంగళవారం రాత్రి.. బిడ్డకు జన్మనిచ్చారు. ఒక్కరోజైనా గడవకముందే.. బుధవారం తమ పంచాయతీ అయిన కోతిరాళ్లలోని పోలింగ్ కేంద్రానికి బిడ్డతో సహా వచ్చి.. ఓటు వేశారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెకు చెందిన ఉప్పర లక్ష్మీదేవి మంగళవారం రాత్రి.. బిడ్డకు జన్మనిచ్చారు. ఒక్కరోజైనా గడవకముందే.. బుధవారం తమ పంచాయతీ అయిన కోతిరాళ్లలోని పోలింగ్ కేంద్రానికి బిడ్డతో సహా వచ్చి.. ఓటు వేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉద్రిక్తతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.