ETV Bharat / state

కొవిడ్ కేసులు 40 వేలు దాటేశాయ్

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలో 40 వేల కేసులు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 781 కొత్త పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 40 వేల 100 మంది వైరస్‌ బారిన పడ్డారు.

author img

By

Published : Aug 26, 2020, 8:19 AM IST

covid cases rises in kurnool
కర్నూలు జిల్లాలో కొవిడ్ విజృంభణ


కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 781 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 40 వేల 100 మందికి కరోనా సోకగా... 33వేల 270 మంది కరోనాను జయించారు. 6, 493 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల నుంచి 210 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు.


కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 781 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 40 వేల 100 మందికి కరోనా సోకగా... 33వేల 270 మంది కరోనాను జయించారు. 6, 493 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల నుంచి 210 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తగ్గని ఉద్ధృతి.. 24 గంటల వ్యవధిలో 9,927 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.