ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కేసులు.. మరో 43 మందికి పాజిటివ్!

author img

By

Published : Apr 30, 2020, 11:53 AM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రోజు కొత్తగా మరో 71 కేసులు నమోదయ్యాయి. అందులో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 43 కేసులు ఉన్నాయి.

corona cases
corona cases

కర్నూలు జిల్లాలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఈ ఒక్క జిల్లాలోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 386 మంది కరోనా బారిన పడ్డారు. 43 మంది కోలుకోగా.. 9 మంది మృతి చెందారు.

రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా... జిల్లా ప్రజలు భయపడుతున్నారు. అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగడంపై ఆందోళనకు గురవుతున్నారు.

కర్నూలు జిల్లాలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఈ ఒక్క జిల్లాలోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 386 మంది కరోనా బారిన పడ్డారు. 43 మంది కోలుకోగా.. 9 మంది మృతి చెందారు.

రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా... జిల్లా ప్రజలు భయపడుతున్నారు. అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగడంపై ఆందోళనకు గురవుతున్నారు.

ఇవీ చదవండి:

బరేలీలో వధువు.. ముంబయిలో వరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.