కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహార పత్రాలను శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విల్సన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులను గుర్తించామని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విల్సన్ అన్నారు. జిల్లాలోని ఒక్కో రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయల మేర పరిహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :