ETV Bharat / state

మోత్కులపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ - sirivella political clashes latest news

కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లె గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య గొడవ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారమే ఘర్షణకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Clash between ysrcp and tdp communities in Motkulapalle
మోత్కులపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ
author img

By

Published : Dec 30, 2020, 12:37 PM IST

కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లె గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారమే ఘర్షణకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మోత్కులపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ

ఇదీ చదవండి: అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా?: లోకేశ్‌

కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లె గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారమే ఘర్షణకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మోత్కులపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ

ఇదీ చదవండి: అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా?: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.