ఈ పుట్టలన్నీ చీమలు పెట్టినవనుకుంటే పొరపాటే! ఇవన్నీ పిచ్చుకలు మట్టితో అందంగా అల్లుకున్న గూళ్లు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శాసనకోట కేసీ వంతెన కింద శ్లాబుకు ఇలా మట్టిగూళ్లు కట్టుకుని పిచ్చుకలు నివాసం ఉంటున్నాయి. ఒకే రంధ్రం నుంచి వరుసగా మూడు నాలుగు పిచ్చుకలు లోపలికి వెళ్లి, మరో రంధ్రం ద్వారా బయటకు వచ్చే దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి