ETV Bharat / state

అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి 55 గంటలు నిరాహారదీక్ష - ముస్లిం ప్రజా సంఘాల నాయకులు

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి 55గంటల నిరసన చేపట్టింది. సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

abdul salam nyaya porata samithi protest at nandyala kurnool
అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి 55 గంటలు నిరాహారదీక్ష
author img

By

Published : Nov 14, 2020, 5:23 PM IST

సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని.. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వినర్ ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమీపంలో 55 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. అవాజ్ కమిటీ నాయకులు, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని.. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వినర్ ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమీపంలో 55 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. అవాజ్ కమిటీ నాయకులు, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

వేర్​హౌస్ గోడౌన్ యజమాని మృతి.. డబ్బు చెల్లించాలని రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.