ETV Bharat / state

ఆదోనిలో 80 కిలోల వెండి పట్టివేత

ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఓ ఇంట్లో దాచిన 80 కిలోల వెండిని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 28, 2019, 10:17 PM IST

80 కిలోల వెండి
ఆదోనిలో 80 కిలోల వెండి పట్టివేత

కర్నూలు జిల్లా ఆదోనిలో 80 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కార్వాన్ పేటలో సోదాలు చేసిన సందర్భంగా... ఓ ఇంట్లో ఎటువంటి బిల్లులు లేకుండా దాచి ఉంచిన వెండి ఆభరణాలను గుర్తించారు. వీటిని వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందిస్తామని చెప్పారు. ఈ ఆభరణాల విలువ... 32 లక్షల రూపాయలుగా ఉంటుందని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు.

ఆదోనిలో 80 కిలోల వెండి పట్టివేత

కర్నూలు జిల్లా ఆదోనిలో 80 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కార్వాన్ పేటలో సోదాలు చేసిన సందర్భంగా... ఓ ఇంట్లో ఎటువంటి బిల్లులు లేకుండా దాచి ఉంచిన వెండి ఆభరణాలను గుర్తించారు. వీటిని వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందిస్తామని చెప్పారు. ఈ ఆభరణాల విలువ... 32 లక్షల రూపాయలుగా ఉంటుందని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు.

ఇది కూడా చదవండి

అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్: మంత్రి బుగ్గన

Intro:ap_knl_72_28_80kilos_silver_seez_ab_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో 80 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .పట్టణంలోని కార్వాన్ పేటలో ఇంట్లో ఎటువంటి బిల్లు లేకుండా.... అక్రమంగా ఉన్న 80కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని...... వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందిస్తామని ....ఆభరణాల విలువ 32 లక్షలు అని డి.ఎస్.పి రామ కృష్ణ తెలిపారు.


బైట్-
రామకృష్ణ ,డి.ఎస్.పి ,ఆదోని.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.